అన్నమయ్య: తంబళ్లపల్లె MPDO కార్యాలయంలో మంగళవారం MPTC, ZPTC 2 పోలింగ్ స్టేషన్లు, ఓటర్ల జాబితాను అధికారులతో కలసి MPDO ఉషారాణి ప్రదర్శించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజలు ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల వివరాలను సరిచూసుకొని అభ్యంతరాలు ఉంటే తెలపాలన్నారు. మండలంలో 32,550 మంది ఓటర్లుండగా.. 40 పోలింగ్ కేంద్రాలున్నాయని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్ల జాబితా సరిచూసుకోండి: MPDO


