2007 టీ20 ప్రపంచకప్లో ఇరు జట్ల మధ్య జరిగిన చారిత్రాత్మక 'బౌల్ అవుట్' ఉదంతానికి నేటితో 19 ఏళ్లు పూర్తయ్యాయి. డర్బన్ వేదికగా మ్యాచ్ టై కావడంతో, ఆనాడు నిర్వహించిన బౌల్ అవుట్లో భారత్ 3-0తో పాకిస్తాన్పై అద్భుత విజయం సాధించి క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. నాటి క్షణాలకు సంబంధించిన ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
క్రీడలు
హై వోల్టేజ్ మ్యాచ్కు 19 ఏళ్లు


