హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పాఠశాల కమిటీల ఎన్నికలు

E.G: జిల్లావ్యాప్తంగా పాఠశాల యాజమాన్య కమిటీల పునర్వ్యవస్థీకరణ ఎన్నికలు ఈ నెల 29న జరగనున్నాయి. ఈ మేరకు సమగ్ర శిక్షా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఎస్. సుభాషిణి వివరాలు వెల్లడించారు. 15న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, 18న ప్రాథమిక ఓటర్ల జాబితా ప్రదర్శిస్తారు. 25న అభ్యంతరాల స్వీకరణ పూర్తిచేసి తుది ఓటర్ల జాబితాను ఖరారు చేయనున్నారు.