E.G: నిడదవోలు ఎస్వీడీ మహిళా డిగ్రీ కళాశాలలో నూతనంగా నిర్మించిన తరగతి గదులను మంత్రి కందుల దుర్గేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. PM-USHA పథకంలో సుమారు రూ.3.36 కోట్ల వ్యయంతో అదనపు తరగతి గదులు, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు. కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్వీడీ మహిళా డిగ్రీ కళాశాలలో నూతన గదులు


