ATP: గుత్తి పెన్షనర్స్ భవనంలో మంగళవారం మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165 వ జయంతి, డొక్కా సీతమ్మ 185వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. కోశాధికారి జేన్నే కుల్లయ్య బాబు మాట్లాడుతూ.. ఆధునిక భారతదేశ నిర్మాణంలో, ముఖ్యంగా సాగునీటి రంగానికి ఆయన చేసిన నిరంతర సేవలను అమోఘం అన్నారు.
ఆంధ్రప్రదేశ్
మోక్షగుండం విశ్వేశ్వరయ్య కు ఘనంగా నివాళులు


