RR: శంషాబాద్ పరిధిలోని సిద్ధాంతి- కిషన్గూడ జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమని ఆరోపిస్తూ గ్రామస్థులు, బంధువులు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఎయిర్పోర్టు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
తెలంగాణ
ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ దుర్మరణం


