NDL: మహానంది ఈశ్వర్నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినూత్న గణనాథుడు భక్తులను ఆకట్టుకుంటున్నారు. శిగపై నెలవంక, మెడలో నాగుపాము, నీలవర్ణంతో శివుడిని తలపించేలా విగ్రహాన్ని రూపొందించారు. సింహంపై ఆసీనుడై, చేతిలో త్రిశూలంతో దర్శనమిస్తున్న గణేశుడిని స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
శివుడి రూపంలో దర్శనమిస్తున్న గణేశుడు


