PLD: నరసరావుపేట బరంపేట శ్రీపాద కళ్యాణ మండపంలో ఈ నెల 15న మంగళవారం ఉదయం 10 గంటలకు ఇంజినీర్స్ డే వేడుకలు నిర్వహించనున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్బాబు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. ఇంజినీర్లందరూ తప్పనిసరిగా హాజరుకావాలని అసోసియేషన్ చైర్మన్ బొందిలి శ్రీనివాస్సింగ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడే ఇంజినీర్స్ డే వేడుకలు


