NDL: శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి గత 24 గంటల్లో 25,650 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పోతిరెడ్డిపాడుకు 8 వేలు, హెచ్ఎన్ఎస్ఎస్కు 3,450, ముచ్చుమర్రి కేసీసీకి 720, ఎడమగట్టు విద్యుత్ కేంద్రానికి 8,227 క్యూసెక్కులు వదిలారు. 153 క్యూసెక్కుల నీరు ఆవిరైంది. డ్యామ్ నీటిమట్టం 863.60 అడుగులు, ప్రస్తుతం నిల్వ 117.4872 టీఎంసీలుగా ఉంది.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలం నుంచి 25,650 క్యూసెక్కుల నీటి విడుదల


