ప్రకాశం: సింగరాయకొండ మండలం పాకాల గ్రామ పంట కాలువలో ఆదివారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియరాలేదని చెప్పారు. ఆచూకీ తెలిసినవారు తమను సంప్రదించాలని పోలీసులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
పంట కాలువలో మృతదేహం


