ATP: బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో నీళ్లు లేక ఎండిపోయిన పంట చేనులను సాకే శైలజనాథ్ నాయకులు, రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వల్ల రైతుల భవిష్యత్తు నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఎల్సి కాలువల దిగువ ప్రాంతాలకు సాగునీరు అందించాలని, నష్టపోయిన రైతులకు ప్రత్యేక పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పంట తోటలను ఆదుకోవాలని శైలజనాథ్ డిమాండ్


