హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా దర్బార్ నిర్వహించిన శ్రీశైలం ఎమ్మెల్యే!

నంద్యాల: వెలుగోడు మండలం వేల్పనూరు గ్రామంలోని తన నివాసంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రజా దర్బార్ ఆదివారం నిర్వహించారు. గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పార్టీ క్యాడర్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.