సంగారెడ్డి: జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు భాజపా ఇంఛార్జ్ నియమిస్తూ.. జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. సంగారెడ్డికి సంగప్ప, పటాన్చెరుకు అనంతరావు కులకర్ణి, ఆందోల్కు రవీందర్, నారాయణఖేడ్కు ప్రతాపరెడ్డి, జహీరాబాద్కు రాజేశ్వరరావు దేశ్పాండేలను బాధ్యులుగా నియమించినట్లు తెలిపారు.
తెలంగాణ
భాజపా కొత్త ఇంఛార్జ్ జాబితా విడుదల


