HYD: నగరంలోని మైలార్దేవ్పల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేడి నీళ్ల బకెట్లో పడి నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ చిన్నారి వేడినీళ్ల బకెట్లో పడినట్లు సమాచారం. చిన్నారి మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
విషాదం.. వేడి నీళ్లలో పడి చిన్నారి మృతి


