వికారాబాద్ జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పునర్వ్యవస్థీకరణ జరిగింది. తాండూరు డివిజన్లో కొనసాగుతున్న మర్పల్లి సబ్ డివిజన్ను వికారాబాద్ డివిజన్కు మారుస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దివ్య దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ చొరవతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది.
తెలంగాణ
తాండూరు నుంచి VKB కు.. మర్పల్లి సబ్ డివిజన్!


