గుజరాత్ అహ్మదాబాద్లో పరువు హత్య ఘటన చోటుచేసుకుంది. సోఫియా అనే అమ్మాయి ఓ ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్గా పని చేస్తోంది. ఆమెకు సంబంధించిన ఓ రీల్ 3 నెలల క్రితం తెగ వైరల్ అయింది. రీల్స్తో తమ పరువు తీస్తోందని భావించిన తండ్రి, సోదరుడు కలిసి ఆమెను చంపేశారు. దీనిని ప్రమాదంగా చిత్రీకరించాలని చూశారు. చివరకు పోలీసుల విచారణలో విషయం తెలియడంతో తండ్రి, కొడుకును అరెస్ట్ చేశారు.
వార్తలు
రీల్స్తో పరువు తీస్తోందని కన్నతండ్రే..


