NDL: చాగలమర్రి మండలం ఓజీ తాండకు చెందిన రేణుకాబాయికి మంగళవారం పురిటినొప్పులు రావడంతో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఈఎంటీ వెంకటేశ్వరరెడ్డి, పైలట్ బ్రహ్మానందరెడ్డి సురక్షితంగా ప్రసవం చేయగా, ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఆంధ్రప్రదేశ్
108లో సురక్షితంగా గర్భిణికి ప్రసవం


