NRPT: కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. కేసీఆర్పై షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కొడంగల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
కేసీఆర్పై వ్యాఖ్యలకు నిరసన.. ఎమ్మెల్యేపై ఫిర్యాదు


