PLD: నరసరావుపేట కోర్టుల ఆవరణలో సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మంగళవారం న్యాయ సేవా కమిటీ కోరింది. సివిల్, రాజీ పడదగిన క్రిమినల్, చెక్బౌన్స్, భరణం, కుటుంబ, రెవెన్యూ తదితర కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవచ్చని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
'జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి'


