హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమరావతి రైతుల సమస్యలపై ‘గ్రీవెన్స్‌ డే’

GNTR: అమరావతి రాజధాని రైతులు, రైతు కూలీలు, గ్రామస్థుల సమస్యల పరిష్కారానికి రాయపూడిలోని ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో సోమవారం ‘గ్రీవెన్స్‌ డే’ నిర్వహించారు. సీఆర్డీఏ కమిషనర్‌ వీ. విజయరామరాజు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.