KDP: పీజీఆర్ఎస్ ద్వారా అందిన ఫిర్యాదులపై మున్సిపల్ కమిషనర్ డా.పి.భవానీ ప్రసాద్ సోమవారం సమీక్ష నిర్వహించారు. PGRSలో నమోదైన ఫిర్యాదుల పరిష్కార పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను గుర్తించి, వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి: కమిషనర్


