ప్రకాశం: ముండ్లమూరు మండలం పూరిమెట్ల గ్రామంలో పేకాట శిబిరంపై పోలీసులు ఆదివారం అకస్మికదాడి నిర్వహించారు. పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 2, 200 నగదు స్వాధీనం చేసుకొన్నారు. కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట శిబిరం పై దాడి


