GNTR: వినాయక చవితికి మట్టి విగ్రహాలనే పూజించాలని MLA మాధవి పిలుపునిచ్చారు. పర్యావరణహిత మట్టి వినాయక ప్రతిమ, బ్రోచర్ను ఆదివారం ఆవిష్కరించారు. POP, రసాయన రంగుల విగ్రహాలతో నీటి వనరులు కలుషితమవుతాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మట్టి వినాయకులు పెట్టండి: MLA


