ADB: జిల్లా ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని SP అఖిల్ మహాజన్ ఆదివారం సూచించారు. జిల్లాలో ఈ వారం రోజుల్లో 10 సైబర్ ఫిర్యాదులు అందాయని తెలియజేశారు. ఇన్వెస్ట్మెంట్, OLX, ఆన్లైన్ షాపింగ్, గేమింగ్ యాప్లు, నకిలీ లోన్ల పేరుతో మోసాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. సైబర్ నేరాలతో మోసపోతే వెంటనే 1930కు కాల్ చేయాలని అఖిల్ మహాజన్ సూచించారు.
తెలంగాణ
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: SP


