స్థానిక ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేసింది. తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ బాధ్యతలను ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుకు అప్పగించింది. తిరుపతి పార్లమెంట్కు కిరణ్ రాయల్, బి. విజయ్ కుమార్, కీర్తన; చిత్తూరు పార్లమెంట్కు మెరుపుల మహేశ్, ఉయ్యాల శ్రీనివాస్, బీగాల అరుణను కోఆర్డినేటర్లుగా నియమించింది.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలకు జనసేన కోఆర్డినేషన్ కమిటీలు


