హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్యాటకానికి మహర్దశ..

SKLM: జిల్లాలో ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయ పరిసరాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.107.94 కోట్లతో ‘అరసవల్లి సన్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌’ ఏర్పాటు చేయనున్నారు అధికారులు. డిజిటల్‌ ప్రదర్శనలు, మ్యూజియం, హస్తకళల అనుభవాలు, తదితర సదుపాయాలతో నాగావళి రివర్‌ ఫ్రంట్‌ను అభివృద్ధి చేస్తారు.