హైదరాబాద్: 28°C
క్రీడలు

చెలరేగిన భారత బౌలర్లు.. పాక్ ఆలౌట్

మహిళల టీ20 ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. దీంతో పాకిస్తాన్ 18.1 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో తెలుగు తేజం శ్రీచరణి, ప్రేమ్ రావత్ తలో 3 వికెట్లు తీయగా.. దీప్తి శర్మ 2, షఫాలీ వర్మ వికెట్ పడగొట్టారు. జుల్ఫికర్ 14 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. T20ల్లో పాకిస్తాన్‌కు ఇదే అత్యల్ప స్కోర్.