SDPT: మర్కుక్ మండలం అంగడి కిష్టాపూర్ గ్రామంలో సెప్టెంబర్ 5 నుంచి 9 వరకు నిర్వహించనున్న నూతన దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి మాజీ సీఎం కేసీఆర్ను బీఆర్ఎస్ నాయకులు ఆహ్వానించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్కు ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కొండల్రెడ్డి, మాజీ ఎంపీపీ పాండు గౌడ్ పాల్గొన్నారు.
తెలంగాణ
దుర్గామాత ప్రతిష్ఠకు కేసీఆర్కు ఆహ్వానం


