NTR: మైలవరం మండలం చంద్రగూడెం రోడ్డులో కోడిపందాలు శిబిరాలపై పోలీసులు దాడి చేశారు. పందాల్లో పాల్గొన్న 6 మందిని అదుపులోకి తీసుకుని రూ. 24వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కిషోర్ బాబు తెలిపారు. వెల్వడంలోని అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.6వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కోడిపందాలు పేకాటలపై పోలీసుల దాడి..!


