PLD: నరసన్నపేట మండలం రావులవలసకు చెందిన రెడ్డి కిరణ్కుమార్(30) కర్నూలులో వెల్డింగ్ పని చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. గురువారం పెనుగాలులకు షెడ్ కూలి ఆయనపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు శుక్రవారం సమాచారం అందింది.
ఆంధ్రప్రదేశ్
షెడ్కూలీ యువకుడు మృతి


