ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆధ్వర్యంలో ఉమెన్ APL షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 19 నుంచి 27 వరకు మంగళగిరి వేదికగా డే, నైట్ మ్యాచ్లు జరగనున్నాయి. ఫైనల్తో కలిపి మొత్తం 13 మ్యాచ్లను నిర్వహించనున్నారు. ఈ టోర్నీకి టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనుంది. ఈ మ్యాచ్లను చూసేందుకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించారు.
క్రీడలు
ఈనెల 19 నుంచి ఏపీఎల్ మ్యాచ్లు


