హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓపెన్‌టాప్‌ జీపులో ఫ్లైఓవర్‌ పరిశీలన

MDCL: సైదాబాద్‌–సంతోష్‌నగర్‌ స్టీల్‌ బ్రిడ్జిని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వైట్‌ కలర్‌ ఓపెన్‌టాప్‌ జీపులో ఫ్లైఓవర్‌పై ప్రయాణించారు. ఆయన వెంట ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. బ్రిడ్జిపై నుంచి ప్రయాణిస్తూ నిర్మాణాన్ని సీఎం పరిశీలించారు.