NDL: నిత్యవసర సరుకుల ధరలను నియంత్రించాలని సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు వై ఎల్లయ్య, వి సుబ్బారాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బేతంచర్ల పాత బస్టాండ్ భారత్ బేకరీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ధరలు నియంత్రించకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ధరలు నియంత్రించాలని నిరసన


