హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బాధితుల కేసుల వివరాలకు డాష్‌బోర్డు'

MDCL: కుషాయిగూడలో రోడ్డు ప్రమాద బాధితులు, కార్మిక పరిహారం కేసుల్లోని బాధితులు, వారి కుటుంబ సభ్యులు తమ కేసుల వివరాలను సులభంగా తెలుసుకునేందుకు డాష్‌బోర్డు పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. హైకోర్టు న్యాయమూర్తి శ్యామ్‌ కోషి బుధవారం పోర్టల్‌ను ప్రారంభించారు. కేసుల వివరాలను తెలుసుకునేందుకు దీనిని వినియోగించుకోవాలని సూచించారు.