హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైఎస్‌ జగన్‌ను కలిసిన కాటసాని

NDL: కర్నూలులో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు గురువారం జగన్ రాగా ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు.