హైదరాబాద్: 28°C
క్రీడలు

'అతడిని ఎందుకు తప్పించారో సెలక్టర్లకే తెలియాలి'

ఆఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టుపై టీమిండియా మాజీ ‍క్రికెటర్‌ వసీం జాఫర్‌ స్పందించాడు. రింకూ సింగ్‌ విషయంలో యాజమాన్యం వైఖరి ఏమిటో అర్థం కావడం లేదన్నాడు. ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యుడైన రింకూను ఏ కారణం లేకుండానే తప్పించారని విమర్శించాడు. సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో షెడ్యూల్‌ ఖరారైన విషయం తెలిసిందే.