హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డీసీసీబీ టర్నోవర్‌ రూ.100 కోట్లకు పెంచాలి'

CTR: డీసీసీబీ గిరింపేట బ్రాంచ్‌ టర్నోవర్‌ను రూ.94 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పెంచేందుకు ఖాతాదారులు సహకరించాలని డీజీఎం వెంకటాచలపతి కోరారు. కొంగారెడ్డిపల్లిలో జరిగిన సమావేశంలో శ్రావణ సహకార డిపాజిట్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వాయిదా మీరిన రుణాలను చెల్లించాలని సూచించారు.