KMR: కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్షమించేది లేదని టీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ అధ్యక్షుడు నవీన్ రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి అక్రమాలు ప్రజలందరికీ తెలుసన్నారు. బస్వాపూర్ క్వారీలో జరిగిన అక్రమాలు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదన్నారు. ఇన్నాళ్లు ప్రజలను మోసం చేస్తూ వస్తున్న ప్రశాంత్రెడ్డి ఆటలు ఇక సాగవన్నారు.
తెలంగాణ
'కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్షమించేది లేదు'


