HYD: గాంధీ భవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రజల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని షబ్బీర్ అలీ తెలిపారు.
తెలంగాణ
గాంధీ భవన్లో ప్రజలతో ముఖాముఖి


