ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సోదరి ఎల్మా అవీరో కేరళంలో పర్యటిస్తున్నారు. కోజికోడ్లో జరిగే ప్రసిద్ధ 'స్పార్కిల్ డైమండ్ ఫెస్ట్' ప్రారంభోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే, ఆ రాష్ట్ర సీఎం వి.డి.సతీశన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తాను రొనాల్డోకు ఒక పెద్ద అభిమానినని సీఎం తెలిపారు.
క్రీడలు
కేరళంలో రొనాల్డో సోదరి పర్యటన


