WGL: నర్సంపేట పట్టణంలో అమరవీరుల స్తూపం వద్ద నేడు కాంగ్రెస్ 1000 రోజులు పాలనలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యాంరేంటిల పై BRS నేతలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమలో..మాజీ MLA ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి,హాజరై కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ధర్నా


