NLG: నల్గొండలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన పరస్పర దాడులపై పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. మంత్రి నివాసంపై రాళ్లు, టమాటాలు విసిరి, దిష్టిబొమ్మ దహనం చేయడం, పోలీసులపై రాళ్లదాడి ఘటనలకు సంబంధించి వర్షిత్రెడ్డి, కంబాలపల్లి సతీష్ తోపాటు మరో 10మందిపై కేసు నమోదయినట్లు పోలీస్ అధికారులు తెలియజేశారు.
తెలంగాణ
BJP, కాంగ్రెస్ నేతల పరస్పర దాడుల్లో మూడు కేసులు నమోదు


