నల్గొండ గిరిజన సంక్షేమ శాఖలో సీనియారిటీ, సర్వీస్ రెగ్యులరైజేషన్, పదోన్నతులపై వివాదం నెలకొంది. హైకోర్టు కేసు పెండింగ్లో ఉండగానే ఓ అధికారికి ఇన్ఛార్జ్ ATDO బాధ్యతలు అప్పగించే ప్రయత్నం జరిగిందని ఫిర్యాదులు వచ్చాయి. సీనియారిటీ జాబితాలో అర్హులను పక్కనబెట్టి జూనియర్కు లబ్ధి చేకూర్చే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలపై కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.
తెలంగాణ
నల్గొండలో గిరిజన సంక్షేమ శాఖ సీనియారిటీ వివాదం!


