హైదరాబాద్: 28°C
వ్యాపారం

పీఎన్‌బీలో రూ.7.4 కోట్ల నకిలీ నోట్లు!

UP సహారన్‌పూర్‌లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ) నగదు నిల్వ కేంద్రంలో భారీ మోసం జరిగింది. ఆగస్టు 10న ఈ కేంద్రం నుంచి పీఎన్‌బీ అధికారులు RBIకి కొంత నగదును పంపించారు. అందులో రూ.4.6 లక్షలు తక్కువ వచ్చింది. దీంతో RBI ఆడిట్‌కు ఆదేశించింది. అధికారులు తనిఖీలు చేయగా అక్కడ రూ.7.4 కోట్ల విలువైన నకిలీ నోట్లు బయటపడ్డాయి.