GDWL: వేధింపులు ఎదురైతే మహిళలు, విద్యార్థినులు భయపడకుండా షీ టీమ్స్ను ఆశ్రయించాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టులో 16 పెట్టీ కేసులు నమోదు చేసి, 15 మంది పోకిరీలకు కౌన్సెలింగ్ ఇచ్చామని తెలిపారు. ఆకతాయిలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ అత్యవసర సమయాల్లో డయల్ 112, 8712670312 నంబర్ను సంప్రదించాలనరు.
తెలంగాణ
మహిళల రక్షణకు షీ టీమ్స్ నిరంతర నిఘా: SP


