BHPL: పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా కాటారం మండలంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల భవిష్యత్కు భద్రత కల్పించాలని కోరారు.
తెలంగాణ
నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన


