విశాఖ కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)లో ప్రజల నుంచి మొత్తం 216 వినతులు అందాయి. జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వరనాయుడు, డిప్యూటీ కలెక్టర్ టి. గోవిందు, అదనపు కమిషనర్ సత్యవేణి ప్రజల నుంచి ఈ దరఖాస్తులను స్వీకరించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు 216 వినతులు


