MLG: కరీంనగర్లో జాతీయసాహిత్య పరిషత్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన`జెండాపైకవిరాజు’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షుడు, సాహితీవేత్త కొండ్లె శ్రీనివాస్ను ప్రశంసాపత్రంతో ఘనంగా సన్మానించారు.105 మంది కవుల కవితలతో రూపొందిన పుస్తకాన్ని ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, సాహిత్య ప్రముఖులు పాల్గొన్నారు.
తెలంగాణ
సాహితీవేత్త కొండ్లె శ్రీనివాస్కు ఘన సన్మానం


