దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 307 పాయింట్లు కోల్పోయి 76,957 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 95 పాయింట్ల నష్టంతో 24,080 దగ్గర ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.13గా ఉంది.
వ్యాపారం
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు


