సత్యసాయి: హైదరాబాద్లో నిర్వహించిన మోదీ@25 – సేవా సంకల్ప్ అభియాన్ వర్క్షాప్కు వెళ్తున్న ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ మార్గమధ్యంలో ఎక్సైజ్ పాలసీ సమావేశంలో పాల్గొన్నారు. నూతన ఎక్సైజ్ విధానం, కీలక అంశాలపై చర్చించారు. ప్రజా సంక్షేమం, పారదర్శక పాలనే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎక్సైజ్ పాలసీ సమావేశంలో పాల్గొన్న మంత్రి


